Home » colliding
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అంబులెన్స్ ఒకరి ప్రాణం తీసింది.
ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్లో సమస్య తలెత్తింది.