Home » Collision Of Boats With Prakasam Barrage
ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు.
తనకు ఐదు బోట్లు ఉంటే అందులో మూడు మిస్ అయ్యాయని శేషాద్రి తెలిపారు.
రాజధానిపై ద్వేషంతో గతంలో అరటి తోటలు తగలపెట్టడం, సొంత బాబాయ్ ని కూడా హత్య చేసిన చరిత్ర వైసీపీ నేతలది అని ఆరోపించారు మంత్రి నిమ్మల.