Home » COMITEE
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెల
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణణంపై ఆర్ముగస్వామి విచారణ కమిటీ దర్యాప్తుకి శుక్రవారం(ఏప్రిల్-26,2019) సుప్రీంకోర్టు బ్రేక్లు వేసింది.2016లో చెన్నైలోని అపోలో హాస్పటల్ లో 75 రోజులు చికిత్స పొందిన తర్వాత జయ మరణించిన విషయం తెలిసిందే. ఆ �
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ పై లైంగిక ఆరోపణలపై విచారణ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) కీలక మలువు చోటుచేసుకుంది.జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే అధ్యక్షతన ‘‘అంతర్గత విచారణ’’కు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి ఆదేశించారు. సీజేఐ తరువాత సుప్రీంకోర్ట�
టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నం�