COMMANDOS

    కచ్‌లో హై అలర్ట్ : జల మార్గం గుండా భారత్‌లోకి పాక్ కమాండోలు

    August 29, 2019 / 08:27 AM IST

    పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్‌ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్‌కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్‌�

    భారత్ లో దాడులకు పాక్ వ్యూహం

    August 28, 2019 / 02:23 AM IST

    భారత సైనికులపై దాడులు చేయాలని పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుట్రలు పన్నుతోంది.  సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పాక్‌ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలను మోహరించనట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీనికి

10TV Telugu News