Home » Comments
చంద్రబాబు పందికొక్కులాగా టీడీపీ పార్టీలోకి వచ్చి పార్టీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారనీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం జగన్ అలా కాదు..వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..వ్యవస్థల్ని రూపొందించారనీ �
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తాను సీఎంను కలిస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు.
23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి మాఫియా వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ వైసీపీలో సెగ పుట్టిస్తున్నాయి. నెల్లూరు మాఫియాకు కేరాఫ్గా మారిందని వ్యాఖ్యానించారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిందితు కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసింది ఆ నలుగురే అయినా..దానికి మానసికంగా శిక్ష అనుభవించేది వారి కుటుంబ సభ్యులే అనటానికి నిందితులు కుటుంబ సభ్యుల దుస్థితి నిలు�
అమరావతి రాజధానిలో చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రియలో ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని వైసీపీ అధికారి ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిన ఏకైక నాయకుడు పవన్ అని ఎద్దేవా చేశారు.