Home » Comments
సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీం కోర్ట్ దీనిపై త్వరలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ డానిష్ అలీ అన్నారు. ఈ మొత్తం వివాదాన్ని ఆయన రాజకీయ వివాదంగా అభివర్ణించారు
రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని..మూడు గంటలు ఇస్తే చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అనవసరంగా 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసంలేదంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు సొంతపార్ట�
స్కాములతో దేశాన్ని భ్ర ష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు..మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ �
దీని మీద లైవ్ టీవీలో విచారణ కోరుతున్నాను. దీంతో ఏమి జరిగిందో దేశానికి చెప్పే అవకాశం నాకు మరింత సులువుగా దొరుకుతుంది. నేను ఎలా ద్రోహం చేశాను? నేను ఏం అబద్ధం చెప్పాను? పాకిస్తాన్ భవిష్యత్తు నిర్ణయాలు దుబాయ్లోని అవినీతిపరులు తీసుకుంటున్నారు
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. "అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది" అని పళన
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్లో వాట్సాప్ పోస్ట్కు సంబంధించి ఇద్దరు వ్యక్తు�
రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ విరుచుకుపడ్డారు. మెడల్స్ను గంగలో విసిరేస్తామని వెళ్లిన వారు, వాటిని తికాయత్కు ఎందుకు ఇచ్చారని విమర్శించారు. మరో ఐదు రోజుల సమయంతో విరమణ తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆటగాళ్లు తమ పథకాలను గంగలో విసిరేయాలనుకుంటే తా�
మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే..
లోకేశ్ ఆరోపణలతో కర్నూలులో రాజకీయ దుమారం