Home » Committee
నంద్యాలలో భూమా అఖిల ప్రియ అరెస్టు..దానికి దారి తీసిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాలలో అసలేం జరిగింది?అనే విషయంపై ఫుల్ డిటైల్స్ కావాలంటే చంద్రబాబు ఆదేశించారు.
ఎంఎస్పీతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు ఉన్నట్లు గెజిట్లో పేర్కొన్నారు. కమిటీ చ
ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆన్లైన్ గేమ్స్ విషయంలో అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలు, వీటిని నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ రూపకల్పన వంటివి ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
మల్టీప్లెక్స్ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదించింది. నగర పంచాయతీల్లో నాన్ ఏసీ టికెట్ రూ.20నుంచి రూ.40కి పెంచాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు.
పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.
ఏపీలో సినిమా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే.
controversial on The report given by the Committee on PRC : తెలంగాణలో పీఆర్సీ రగడ మొదలైంది. పీఆర్సీపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఏడున్నర శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ కమిటీ చేసిన సిఫార్సుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఫిట్మెంట్పై త్వరలోనే సీఎం �
GHMC Standing Committee members : GHMCలో ఐఫోన్ల (iPhones) వ్యవహారం కలకలం రేపుతోంది. మరో 15 రోజుల్లో బల్దియా పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో పనిలో పనిగా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐఫోన్ల కోసం పట్టుబట్టినట్లు తెలుస్తోంది. iphone 12 pro 512 GB కలిగిన 20 మొబైల్స్ను కొనుగోలు చేయాలని స�