Home » communal violence
హర్యానా రాష్ట్రంలోని నుహ్ అల్లర్ల ఘటన అనంతరం అక్రమంగా వెలసిన 200 గుడిసెలపై బుల్డోజర్ చర్య తీసుకున్నారు. వలసదారులు నుహ్ సమీపంలో 200 గుడిసెలు నిర్మించుకున్నారు. అల్లర్లకు గుడిసెవాసులే కారణమని చెప్పి హర్యానా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శుక్రవా�
మార్కెట్ మూసివేయడానికి సిద్ధములేని కొందరు వ్యాపారులు బంద్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చిన వారికీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వారికీ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇటీవల పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న హింసపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు J P Nadda విమర్శించారు. ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై హింస పెరుగుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది.
KCR directs police : సీఎం కేసీఆర్ శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమయంలో కొన్ని అరాచకశక్తులు రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. అలాంటి వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశిం�