condemn

    పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల 

    April 21, 2019 / 07:38 AM IST

    శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 160 మంది మృతి చెందారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిమిషం నిమిషానికి మృతులు పెరుగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న�

    దంతెవాడ నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ

    April 9, 2019 / 01:50 PM IST

    చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో  బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.

    ముస్లిం విద్యార్థిని తాలిబన్ అన్న జగ్గీ వాసుదేవ్

    April 5, 2019 / 01:20 PM IST

    ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

    రగిలిపోతున్న తమిళనాడు : పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో సినీ,రాజకీయ ప్రముఖులు

    March 12, 2019 / 01:32 PM IST

    పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసులో అధికార అన్నాడీఎంకే నేతల పేర్లు బయటకి రావడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు సినీనటులకు కూడా ఈ సెక్స్ రాకెట్ లో సంబంధం ఉందన్న ఆరోపణలు వస్తుున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు ప

    ఫొటో షూట్ లో బిజీగా ప్రైమ్ టైమ్ మినిస్టర్

    February 22, 2019 / 03:46 PM IST

    పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో  బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే మోడీ మాత్రం నవ్

    పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

    February 18, 2019 / 11:13 AM IST

    పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�

    ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా

    February 16, 2019 / 08:00 AM IST

    ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌(ఫిబ్ర‌వ‌రి-16,2019) ఉద‌యం 11గంట‌ల‌కు ప్రారంభ‌మైన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, హోంశాఖ కార్యదర్శి

10TV Telugu News