Home » condolences
డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె తుది శ్వాస విడిచారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
46 సంవత్సరాల నేపథ్య గాయని సంగీత సజిత్.. తమిళ, కన్నడ,తెలుగు భాషల సినిమాల్లో పలు పాటలు పాడారు. దాదాపు ఆమె 200 పాటలకు పైగా పాడారు. గత కొంత కాలంగా కిడ్నీసంబంధిత వ్యాధితో......
గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు..
ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు త�
శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే�
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే �