Home » conflict
బ్రిడ్జి పేల్చి యుక్రెయిన్ సాధించిందేంటి?
కరీంనగర్ లోని మమతా థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమపై థియేటర్ సిబ్బంది దాడి చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను..
మొత్తానికి మొదలుపెట్టారు. ఫాన్స్ సోషల్ మీడియాలో మొత్తుకుంటుంటే.. ఇన్నాళ్లకి ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఎప్పుడో ఒక పోస్టర్, గుర్తొచ్చినప్పుడో సాంగ్ రిలీజ్ చేస్తున్న టీమ్..
టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ అని కాకుండా.. ప్రభుత్వం ఇస్తోందని మాట్లాడాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ లో దారుణ జరిగింది. కన్న కొడుకునే కడతేర్చాడో తండ్రి. నిద్రిస్తుండగా తలపై నరకడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
యుద్ధం. ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు. యుద్ధ జరిగే దేశాల్లో బాలల బంగారు భవిష్యత్తులను నిర్ధాక్ష్యిణ్యంగా కాలరాసేస్తుంది. చిన్నారుల జీవితాలను ఛిద్రంచేసేస్తుంది. అలా యుద్ధం సంక్షోభం కారణంగా వేలాదిమంది చిన్నారుల జీవితాలు ఛిద్రమైపోయాయని ఐక్యరాజ
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్ధులపై యాజమాన్యం కొరడా ఝులిపించింది. 12 మంది విద్యార్ధులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Controversy over Ballavala and Ailavala nets in Prakasam : అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాల్సిన గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ ఆస్తిగా భావించే వలే వారి మధ్య చిచ్చుపెడుతోంది. ఓ రకం వలను ఉపయోగించడాన్ని మరో వర్గం తప్పుపడుతోంది
Conflict in distribution of house deeds : ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీ�
Conflict between YCP and TDP over distribution of houses : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. మోగల్లులో… ఇళ్ల పట్టాల పంపిణీలో రెండు వర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. వైసీపీ కన్వీనర్ నరసింహరాజు మధ్య మాటల యుద్ధం �