Home » Congress And NCP
మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై చర్చించడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. అసోంలోని గువాహటిలో ఓ హోటల్లో శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులపై నిన్న రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యే భరత్ గోగావాలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిస�
శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే అసోంలోని గువాహటిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకున్నారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడి పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మహారాష్ట్ర ప్రత్యేకమని చెప్పారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ
రాజ్యసభ ఎన్నికలు నేడు జరుగుతోన్న విషయం తెలిసిందే. నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబైలోని ఓ కోర్టు వెల్లడించిన నేపథ్యంల
కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు.