-
Home » Congress Chief Revanth Reddy
Congress Chief Revanth Reddy
అభ్యర్థుల ఎంపికలో తెలంగాణ కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.
Gutta Sukhender Reddy: రేవంత్, కోమటిరెడ్డి వ్యాఖ్యలకు గుత్తా కౌంటర్.. వాళ్లకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియదంటూ ఎద్దేవా
విద్యుత్ కొనుగోళ్ళలో కుంభకోణం జరుగుతుందనే మాట హాస్యాస్పదంగా ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేయడమే లేదని చెప్పారు.
Komati Reddy Venkat Reddy: మంత్రి కేటీఆర్కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్.. అలాఅని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ..
కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తానని అన్నా�
MLC Kavitha: కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వద్దు.. ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి
24 గంటల విద్యుత్ రైతులకు ఎందుకు ఇవ్వొద్దు.. రేవంత్ రెడ్డికి పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం ఉందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Minister KTR : నాడు చంద్రబాబు.. నేడు చోటా చంద్రబాబు.. వరుస ట్వీట్లతో కాంగ్రెస్పై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్..
మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
telangana congress: రాహుల్ గాంధీతో సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ.. నేతల మధ్య విబేధాలకు చెక్ పడేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ..
Errabelli Dayakar : కేసీఆర్- కేటీఆర్ పై చేయి వేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు : మంత్రి ఎర్రబెల్లి
రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తాము అనడం లేదన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు.
T.Congress : కాంగ్రెస్లో కొత్త లొల్లి, నేతల పంచాయితీ సభా వేదికనే మార్చేసింది
తెలంగాణ కాంగ్రెస్లో మరో రగడ రాజుకుంది. దళిత, గిరిజన దండోరా సభ నేతల మధ్య చిచ్చురేపింది. ఇంద్రవెల్లి సభను మహేశ్వర్రెడ్డి వ్యతిరేకించగా... ఇబ్రహీంపట్నం సభను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా అనుమతి నిరాక