Home » Congress Focus On Munugode By Poll
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఆర్వోగా పని చేసిన జగన్నాథ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. సహాయ రిటర్నింగ్ అధికారిగా ఉన్న చౌటుప్పల�
ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర�