Home » Congress government
కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ డీజీపీకి కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా పోస్టు చేసినందుకు ..
ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ.. కొత్త అప్పులు చేస్తూ.. పాలనను నెట్టుకొస్తుంది రేవంత్ సర్కార్. మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
సోనియాగాంధీ సంతకంతోటి గ్యారంటీలకు హామీ ఇచ్చారు కదా.. ఇదే నా సోనియమ్మ రాజ్యం అంటే అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Revanth Reddy: దీనిపైనా సీరియస్గ దృష్టి పెట్టారు సీఎం. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును..
మీ ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ పని చేసింది.
రానున్న రోజుల్లో పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ అన్నారు.
అనేక రకాల గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి.. ప్రజలను మభ్యపెట్టింది. ప్రజలను వెన్నుపోటు పొడిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.
Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.