Home » Congress government
రేవంత్ కామెంట్స్..బీఆర్ఎస్ గరంగరం
ప్రజాతీర్పును గౌరవించకపోతే..!
ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
మంత్రి సీతక్క బాధ్యత స్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న స్మితా సబర్వాల్
Telangana Politics : బీఆర్ఎస్ నేతలపై మొదలైన కేసులు
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ
ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. దీనిపై లోతుగా దర్యాఫ్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు.
వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు.
రాబోయే కాలంలో మా పరిపాలన గత పాలనకంటే భిన్నంగా ఉంటుందన్నారు. స్వచ్ఛమైన, ప్రజా పాలన ఉంటుందని వెల్లడించారు. శాఖ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారని చెప్పాలి. పరిపాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల రద్దు ఇందులో భాగమే అంటున్నారు.