congress leader ahmadullah

    పండగ తర్వాత : సైకిల్ ఎక్కే నేతలు వీరే

    January 10, 2019 / 10:57 AM IST

    ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓ వైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు చేరికలపై దృష్టి పెట్టాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టారు. వివిధ పార్టీల నేతలు టీడీపీ కండువా కప్పుకునేం

10TV Telugu News