Home » Congress leader Ponguleti Srinivas Reddy
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు.
ఇప్పటికే తెల్లం వెంకట్రావుతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లోకి వస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.