Home » Congress Leader Shashi Tharoor
'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్ .. కేరళ స్టైల్ దాండియా' అంటూ కాంగ్రెస్ నేత శశీథరూర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ మహిళలు దాండియా ఆడే స్టైల్ చాలా వెరైటీగా ఉంది.
దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు.
ఎప్పుడూ ట్విటర్లో, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉండే కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కదలలేని స్థితిలో మంచంపై కనిపించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతా వేదికగా శశిథరూర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చ�
ఆసక్తి రేపుతున్న శశిథరూర్ హైదరాబాద్ టూర్