Home » congress mp's
ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుని పోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
నల్గొండ, ఖమ్మం, భువనగిరిలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గిపోయాయి. దీంతో ప్రతి ఎంపీ ఏడాదికి 50,000 విరాళం ఇవ్వాలని కోరింది. ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది.