Home » Congress president
Priyanka Gandhi Vadra: వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పదవి స్వీకరించిన మొదటి రోజే పార్టీలో కీలకమైన మార్పు చేశారు. సీడబ్ల్యూసీని రద్దు చేసి, స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లారు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఢిల్లీలోని ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీతో పాటు ఆమె కుమార్తె ప్రియ�
శశి థరూర్ స్పందిస్తూ... ‘‘కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావడం చాలా గౌరవప్రదమైన విషయం. అతిపెద్ద బాధ్యత ఉంటుంది. ఇందులో ఖర్గే జీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. వేలాది మంది సహచరుల మద్దతు పొందారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో
కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. గతంలో, 1998లో సోనియా గాంధీ జితేంద్ర ప్రసాద్ను ఓడించి డిసెంబర్ 2017 వరకు పదవిలో కొనసాగారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. శనివారంతో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఈ నెల 8 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున్ ఖర్గే?
దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తున్న విషయం గురించి శశి థరూర్ స్పందిస్తూ... ‘‘మా అందరిదీ ఒకటే సిద్ధాంతం. పార్టీని బలపర్చాలని అనుకుంటున్నాం. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంది. శత్రుత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు మాత�
భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయంటూ చేసే విమర్శలపై పటోలే స్పందిస్తూ ‘‘మమ్మల్ని వారసత్వ రాజకీయాలు అని నిందిచే వారే.. నాగ్పూర్లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగ్పూర్ నుంచి వచ్చే ఆదేశాల అనుసారమే బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. కానీ క