Home » Congress President Election-2022
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లారు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఢిల్లీలోని ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీతో పాటు ఆమె కుమార్తె ప్రియ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్ వర్గం ఆరోపణలను ఎన్నికల అధికార వర్గాలు కొట్టిపారేశాయి. అవికేవలం పనికిమాలిన ఆరోపణలు అంటూ పేర్కొన్నాయి. ఇద్దరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమ్మతం మేరకు బ్యాలెట్ బ�
Congress Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు, సోనియాగాంధీ, ప్ర�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న సోదరుడు లాంటి వాడని, మా అందరి లక్ష్యం ప�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నా�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచేవారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంత మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మల్లిఖార్జున్ ఖార్గే బరిలో నిలుస్తున్నట్లు వార్తలు రావడంతో దిగ్విజయ్ స�
దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తున్న విషయం గురించి శశి థరూర్ స్పందిస్తూ... ‘‘మా అందరిదీ ఒకటే సిద్ధాంతం. పార్టీని బలపర్చాలని అనుకుంటున్నాం. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంది. శత్రుత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు మాత�