Home » Congress slams AIMIM
భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఐఎంఐఎం, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యమని చెప్పారు. బీజేపీ నుంచి ఏఐఎంఐఎం ఆక్సిజన్ తీసుకున�