Home » Congress workers
మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వాటిని ఓ బ్రీఫ్ కేసులో పెట్టారు. అత్యంత భద్రంగా. ఏవో బంగారం, డబ్బులు, విలువైన డాక్యుమెంట్లు పెట్టినట్లుగా బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసారు. అంతేకాదు..ఆ బ్రీఫ్ కేసుకు ఓ తుపాకీతో కాపాలా కూడా పెట్టారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్ కలుషితమైందన్నారు. అన్నట్
ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్�
ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున�
తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్కు పోలీసులు చెక్ పెట్టారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేయబోయిన కార్యకర్తలను అడ్డుకున్నారు.
Full Josh in Telangana Congress Party Workers : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ మొదలైనట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుస కార్యక్రమాలు చేస్తున్న పార్టీ నాయకత్వం.. కార్యకర్తల్లో ధైర్యాన్ని, భరోసాని నింపే ప్రయత్నం చేస్తోంది. మరి కాంగ్రెస్ ఖమ్మం సభ సాక్షిగా �