-
Home » Congress workers
Congress workers
బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. సంచలన కామెంట్స్..
November 2, 2025 / 12:38 PM ISTమణుగూరు (Manuguru) లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, దహనం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణుగూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యాలయాన్ని తగలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..
November 2, 2025 / 10:42 AM ISTManuguru : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు.
Tomato Price Rise : టమాటాలు కొని సూట్ కేసులో పెట్టి తాళం వేసి .. దానికి తుపాకీతో కాపలా
July 4, 2023 / 01:00 PM ISTమార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వాటిని ఓ బ్రీఫ్ కేసులో పెట్టారు. అత్యంత భద్రంగా. ఏవో బంగారం, డబ్బులు, విలువైన డాక్యుమెంట్లు పెట్టినట్లుగా బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసారు. అంతేకాదు..ఆ బ్రీఫ్…
Karnataka Politics: కర్ణాటక అసెంబ్లీని గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డీకే ఆదేశాల మేరకే ఇలా చేశారట
May 22, 2023 / 04:11 PM ISTఅసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్…
Bharat Jodo Yatra: గడ్డకట్టే చలిలో చొక్కాలు విప్పేసి డాన్సులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
January 8, 2023 / 03:47 PM ISTఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్…
Kerala: భారత్ జోడో యాత్రకు చందా ఇవ్వనందుకు కూరగాయల వ్యాపారిపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం
September 16, 2022 / 12:25 PM ISTఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000…
Congress : హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్
October 2, 2021 / 09:00 PM ISTతెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన జంగ్ సైరన్కు పోలీసులు చెక్ పెట్టారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేయబోయిన కార్యకర్తలను అడ్డుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ జోష్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?
February 8, 2021 / 07:06 AM ISTFull Josh in Telangana Congress Party Workers : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ మొదలైనట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుస కార్యక్రమాలు చేస్తున్న పార్టీ నాయకత్వం.. కార్యకర్తల్లో ధైర్యాన్ని,…