Home » Congress
కొంతకాలంగా పంజాబ్ లో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో..
9 ఏళ్ల బీజేపీ పాలనలో యువతకు నిరుద్యోగం తగ్గలేదన్నారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆర్థికాభివృద్ధి అంటే ధరలను నియంత్రించడం, ఉపాధిని పెంచడం, దేశీయ పొదుపులను పెంచడం, రుణాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమని అన్నారు
త్వరలోనే అన్ని వర్గాల ప్రజలు శుభవార్త వింటారని అన్నారు. తెలంగాణలో తమ పార్టీనే..
ఈ తెలంగాణ నేతలు అందరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్కు పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి పనుల్లో పాలుపంచుకుంటున్నారు.
పార్టీ విలీనంపై కాంగ్రెస్కి షర్మిల డెడ్ లైన్
మూడు నెలల పాటు గ్యారంటీ కార్డును జాగ్రత్తగా ఉంచాలని సూచించారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ముందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు 66మంది బీజేపీ ఎంపీలు కూడా లేరు. Komatireddy Venkat Reddy
సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి గురించి పట్టించుకోకుండా వాటికి సంబంధించిన డేటాను వక్రీకరించే పనిలో