Home » Congress
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు కేజ్రీవాల్ గతంలో లేఖలు రాసినట్�
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెల్గాంలో ‘యువ క్రాంతి సమావేశ’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీఎల్పీ నేత సిద్�
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్త�
"పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీల�
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్
తొలి జాబితాలో సిట్టింగులందరి పేర్లు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న సిద్దరామయ్య ఎక్కడ పోటీ చేస్తారనే అంశం జాబితాలో తేలిపోనుందట. వాస్తవానికి కోలారు ను�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులను మీడియా ప్రశ్నించగా ప్రత్యేక సీపీ (ఎల్వో) ఎస్పీ హూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జ�
స్పీకర్ ముందు ఇరువైపులా కూర్చుని చర్చించుకోవాలి. వాళ్లు (విపక్షాలు) రెండడుగులు ముందుకు రావాలి. అలాగే మేము (అధికార పక్షం) రెండడుగులు ముందుకెళ్తాం. అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. కానీ పార్లమెంటులో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్�