Home » Congress
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టిన కాంగ్రెస్
ఎస్సీ, ఎస్టీలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వారిని ఒక చోటుకు చేర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్సీల్లో 101 ఉప కులాలు, ఎస్టీల్లో 52 ఉప కులాలు ఉన్నాయి. వారందరినీ ఒక తాటిపైకి తీసుకు వస్తాం. అందరి సమస్యలు ఒక్కటే. ఒక్కటిగ�
రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న సుఖు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా శనవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి
ముస్లిం వ్యక్తుల భార్యలకు ఆస్తిలో అన్ని హక్కులు ఉంటయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వర్తిస్తాయని ఓవైసీ అన్నారు. ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూనే మరొక వైపు లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారని, ఏదైనా ఒక స్టాండ్ మీద ఎందుక�
సీనియర్ ఎలక్షన్ సూపర్వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని హైకమాండుకు పంపింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం సుఖ్వీందర్ పేరును హైకమాండ్ ఫైనల్ చేసిన�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖేడావాలా విజయం సాధించారు. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లింలు ఎమ్మెల్యేలు ఉం
2011 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 16 లక్షల మంది ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 1,83,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించనుంది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ స�
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగియగానే గెలిచిన వారిని ఛండీగఢ్లోని ఒక హోటల్కు తరలి