Home » Congress
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ల వివాదం ముదురుతోంది. తాజాగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
చైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే దాస్తోందో తెలియట్లేదు. య�
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ హోరాహోరి పోటీని ఇచ్చింది. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్కు తీసుకువచ్చింది. కానీ ఈసారి ఎన్నిక�
తూర్పు లడఖ్లోని రించెన్ లాలో ఆగస్ట్ 2020 న జరిగిన అనంతరం రెండు సైన్యాల మధ్య ఇది మొదటి భౌతిక ఘర్షణ. దీనపై గౌరవనీయమైన రక్షణ మంత్రి ఒక ప్రకటన ఇస్తే, అడగవలసిన కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి: ఈ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? మొదట గాల్వాన్, ఇప్పుడు యాంగ్ట్స�
అర్ధరాత్రి మాదాపూర్లో కాంగ్రెస్ నేతల ధర్నా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఇందులో భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆయన క
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు ఆ ఆఫీసును, ల్యాప్ లాప్ లను సీజ్ చేశారు. పోలీ�
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. బీజేపీని ఏమాత్రం ఢీకొట్టలేక ఎనిమిదేళ్లుగా చతికిల పడిపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి బిల్లు రావడం గమనార్హం. ఇక ఈ బిల్లు గురి
వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భవిష్యత్తు రాజకీయాలపై స్పందించారు. తాను నల్గొండ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి పెడత
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజ