Home » Congress
యాత్రకు షెడ్యూలు ప్రకటించాక మార్పులు సరికాదని అధ్యక్షుడు శివకుమార్ అన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతుచిక్కని అయోమయం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. మార్చిలో షెడ్యూలు విడుదల కావచ్చునని అ�
పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు తప్పనిసరి పాటించేలా కొవిడ్-19 నియమ, నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు, పాదయా�
ఇక కొవిడ్ పేరుతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని, రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి కమల నేతల్లో వణుకు పుట్టిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ కొట్ట పారేసింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉనిక�
ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు స్పందిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందని, ఆ యాత్రను వెంటనే ఆపేయాలంటూ ప్రకటనలు చేశారు. అంతే, రాహుల్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కొవిడ్ మంత్రాన�
తమిళనాడులో ఎంకేఎం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నటుడు కమల్ హాసన్ కూడా శుక్రవారం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నాడు. ఢిల్లీలో ఆయన ఈ యాత్రకు హాజరవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
నాగ్పూర్లో రచయిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మహాత్మగాంధీ ఈ దేశానికి జాతి పిత. అయితే నరేంద్రమోదీ నూతన భారతానికి జాతి పిత. మనకు ఇద్దరు జాతి పితలు ఉన్నారు. ఒకరు ఈ కాలానికి జాతి పిత అయితే మరొకరు ఆ కాలానికి జాతి పిత’’ �
''కాంగ్రెస్ చేస్తున్న భారత్ జోడో యాత్ర గురించి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే పలు ఆదేశాలు జారీ చేస్తోంది.. లేఖలను పంపుతోంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కరోనా నిబంధనలు పాటిస్తుందని, అయితే, భారత్ జోడో యా�
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్ లోనూ 4 నమోదు కావడం, ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్న విషయం తెలిసిం�
‘‘అరుణాచల్ స్కౌట్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన పదాతి దళం. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని చైనాతో భారతదేశ సరిహద్దును కాపాడుతోంది. పర్వత ప్రాంతంలో జరిగే యుద్ధాల్లో ప్రత్యేకత కలిగి ఉన్న దళం ఇది. దీపావళి శుభ సందర్భంగా వారితో కలిసి ఉండటం సంతోషంగా ఉ�
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర �