Home » Congress
''పన్నీర్పై జీఎస్టీ 5 శాతం, బటర్ (వెన్న)పై 12 శాతం, మసాలాపై 5 శాతం ఉంది. ఇప్పుడు దీనిపై ఓ గణితశాస్త్ర ప్రశ్న వచ్చింది. పన్నీర్ బటర్ మసాలా పై జీఎస్టీ ఎంత?'' అంటూ ఆ పోస్ట్లో ఉంది. ఈ జోక్ వాట్సాప్లోనే కాకుండా ట్విటర్, ఫేస్ బుక్ లో బాగా వ�
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.
గోవా కాంగ్రెస్లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.
ఫిరాయింపులతోపాటు గోవాలో కాంగ్రెస్ను బలహీనపర్చేందుకుగానూ బీజేపీతో కలిసి సొంత నేతలే కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ దీనికి నాయకత్వం వహించారు అని వివరించారు. ఈ ఇద్దరు.. బీజేపీతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారన
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు మించి బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురు దాడే లక్ష్యంగా సిరిసిల్ల సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.
వచ్చే ఏడాది మార్చిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయాల్ని వదిలేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు
ఏ ప్రారంభమైనా చిన్నగానే మొదలవుతుంది. జనసేన కూడా అలానే మొదలైంది. నాకు ఆశలు లేవు.. ఆశయం మాత్రం ఉంది. చిన్న బిల్డింగ్ కూడా పునాదులు వేసుకుంటూ పెద్దదవుతుంది.
కన్హయ్య హత్యకు పాల్పడ్డ నిందితుల్లో ఒకడైన రియాజ్ అత్తారీ రాజస్థాన్కు చెందిన బీజేపీ కార్యకర్త అని వెల్లడించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనికి సంబంధించి ఆధారాలుగా ఫొటోలతో కూడిన కొన్ని ఫేస్బుక్ పోస్టులను పవన్ ఖేరా తన సోషల్ మీడియాలో షేర్ చ