Home » Congress
పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. పుట్టింది తెలంగాణలోని నేటి హన్మకొండ జిల్లాలో ఉన్న వంగర అనే చిన్న గ్రామంలో. అప్పటి కాంగ్రెస్తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత 1957-77
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగటం కష్టమంటూ విలేకరుల సమావేశంలో తాటి తేల్చి చెప్పారు.
ఇక ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ 5రోజులపాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50గంటలకుపైగా విచారించిన ఈడీ.. స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది.
ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది.
పేదలు ఇండ్లు కట్టుకుని ధైర్యంగా నిలబడ్డారంటే పీజేఆర్ వల్లే. ఆయనను నమ్ముకుని ఇతర రాష్ట్రాల వారు లక్షలాది మంది హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సొంత పార్టీనే నిలదీసిన నేత ఆయన.
ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటా. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీములు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా
అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కు తీసుకోవాలి. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అనే స్కీం నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ అనే విధానం వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రభుత్వం భద్రతా దళాలను మరింత బలహీన పరుస్తోంది. ఒకపక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించుక
కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
యువత నిరసనలను ఆపవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని సూచించారు.
కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిలో భాగంగానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం. దేశ బలం రైతులు, సైనికులు. దేశానికి రైతు వెన్నెముక.. సైని�