Home » Congress
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్య
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.
మనీలాండరింగ్ కేసును ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో రాహుల్ గాంధీ విచారణకు ఒకరోజు ముందుగా పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా కా�
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ ఆఫీసుల ఎదుట నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలను అదుపులో ఉంచుకునే లక్ష్యంతో ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
కేవలం 8 ఎంపీ సీట్లున్న కేసీఆర్...57 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. అది తెలియని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎలా సక్సెస్ అవుతారని పేర్కొన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైన తరుణంలో కర్ణాటక జేడీ(ఎస్)ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్ కు ఓటేశారు. అంతేకాకుండా ఇది తనకు చాలా ఇష్టమని కామెంట్ కూడా చేశారు,. తాను కాంగ్రెస్ కు ఓటేశానని అది తనకు చాలా ఇష్టమంటూ వివరించారు.
అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.
ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. పంజాబ్లోని సిద్ధూ స్వస్థలమైన మాన్సా జిల్లా, మూసాలో మంగళవారం రాహుల్, సిద్ధూ కుటుంబాన్ని కలుస్తారు.
కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని అభిప్రాయపడ్డారు సునీల్ జకార్. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.