Home » Congress
మళ్లీ అధ్యక్షుడిగా రాహుల్..! పెరుగుతున్న డిమాండ్
కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన (రమ్య)ను కాంగ్రెస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు ...
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో రెండోరోజు కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్ కొనసాగుతోంది. తాజ్ ఆరావళి హోటల్లో ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భ�
దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు �
మూడు రోజులపాటు జరగనున్న కాంగ్రెస్ మేధోమధన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’ శుక్రవారం రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ మార్పులకు పార్టీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ..
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహం
తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేసిన ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఈరోజు వరంగల్ లోజరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గోంటున్న రాహుల్ , రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఆ పార్టీకి చెందిన లాయర్ల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిదంబరం వృత్తిరీత్యా లాయర్ అనే సంగతి తెలిసిందే.