Home » Congress
రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దేశంలో రాజకీయ దుమారానికి కారణమైంది. నేపాల్లోని ఓ నైట్క్లబ్కు రాహల్ వెళ్లినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ పబ్లో గడుపుతున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి మళ్లీ వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు తెలిపింది. ఈ సారి దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకుంటారని కాంగ్రెస్ నేతలకు సూచించింది.
ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ సొంతంగా నిలదొక్కుకోగలదని అభిప్రాయపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). తమ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఇటీవల పీకే తిరస్కరించిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్, ఆ పదవికి రాజీనామా చేశారు.
పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ (పీకే) తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించారని అంటున్నాయి పార్టీ వర్గాలు.
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరడం లేదని తేలిపోయింది.
తెలంగాణ వచ్చాక ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినవో చెప్పాలన్నారు. జీవితాంతం సోనియా రాహుల్ కాళ్లు కడిగి, నీవు నీళ్లు చల్లుకోవాలని సూచించారు.