Home » Congress
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అనే కామెంట్లు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ద్రౌపది ముర్ము అనే పేరును ఏకవచనంతో సంభోదించారని ముందు ప్రెసిడెంట్ అనే పదం వాడలేదని ఆరోపించారు. ఈ
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆగస్టు 7న హస్తానికి హ్యాండిచ్చి..కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఓ పోలీసు కాలరు పట్టుకుని నెట్టేశారు. మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు, అధికారులు బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు వారికి అనుకూలంగా పనిచేశారని నిరసన తెలుపుతూ భోపాల్లోని �
భద్రాచలంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. తాజా వరదలతో అతలాకుతలమైన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.
బీజేపీలోకి చేరటానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై సీరియస్ గా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయటానికి రంగం సిద్ధం చేసింది.