Home » Congress
ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే మునుగోడులో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. నేతల చేరికలు, ప్రచార రథాలతో అంతా ఎన్నికల సందడి నెలకొంది.
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. ని�
విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగ
ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోయే ముందు ఈ వీడియో విడుదల చేయడం విశేషం.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై శుక్రవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
బిహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం పద్మవ్యూహానికి చిక్కకుండా.. బీజేపీకి ముందే కటీఫ్ చెప్పిన నితీష్ కుమార్ తీరుపై.. విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయ్. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయ్. ఎన్డీఏకు వ్యతిరే�
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్ను దెబ్బకొట్టే ప్రయత్�
ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.