Home » Congress
తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు రాజీన�
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టాను..కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు. ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకూ చీమూ నెత్తురు ఉందన్నారు. పార్టీ ముఖ్యమే.. అంతిమంగా ప్రజలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ దగ్గ�
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�
మా ప్రభుత్వాన్ని నియంతృత్వంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. కానీ నియంత ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో నియంత ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు చూశారు. విపక్ష నేతలను జర్నలిస్టులను జైళ్లలో వేయడం వారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. న
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్కు మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనియర్ నేత దాసోజు శ�
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం
దేశ వ్యాప్తంగా నేడు ఆందోళనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనుంది. కాసేపట్లో పార్లమెంటు ను�
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
వెళ్తున్న వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధిని సాకుగా చూపిస్తూ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. విజయ్పుర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్ రావల్ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మరో నేత ర