Home » Congress
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డ్రగ్స్కు బానిస, డ్రగ్స్ వ్యాపారి అంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హుబ్లీలో జరిగిన పార్టీ
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే
పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం వేళ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు.
కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మంగళవారం మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో...కర్ణాటక రా
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ(అక్టోబర్-13,2021)రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా.. ఇప్పుడు ఏకంగా
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.