Home » Congress
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
గుజరాత్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ''కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్
"నరేంద్ర మోదీజీ మీ ప్రభుత్వం ఎటువంటి ఆర్డర్ లేదా ఎఫ్ఐఆర్ లేకుండా నన్ను గత 28గంటలుగా నిర్బంధంలో ఉంచారు. అన్నదాతలను హింసించిన వ్యక్తిపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదెందుకు"
హుజూరాబాద్లో ట్రయాంగిల్ వార్ మొదలైంది. హుజూరాబాద్లో అభ్యర్థుల లెక్క తేలింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచార బరిలోకి దిగాయి.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధానకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన పంజాబ్ మాజీ సీఎం
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బైపోల్ నోటిఫికేషన్ వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు.
చండీగఢ్లోని పంజాబ్ భవన్ లో పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. రెండు రోజుల క్రితం పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ
ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడానికి ముందు.. రాజీనామా చేసిన తర్వాత కూడా పంజాబ్ కాంగ్రెస్లో రచ్చ జరుగుతోంది.