Home » Congress
CONGRESS కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని… పా
YS Sharmila’s comments : వైఎస్ షర్మిల వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మీడియాతో నిన్నటి చిట్ చాట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికతను షర్మిల ప్రశ్నించడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదంటున్నారు
KTR angry with Congress and BJP : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ను అడ్డుకుంది బీజేపీనేనని విమర్శించారు. ఐటీఐఆర్ రాకుండా చేసిన బీజేపీకి తెలంగాణ యువత ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బుధవారం (ఫిబ్రవరి 24, 2021) తెలంగాణ భవన్ లో
రాజకీయాల్లో గెలవాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి.. కాంగ్రెస్తో కంపేర్ చేస్తే.. ఈ విషయంలో పక్కాగా ప్లానింగ్తో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులైనా.. ఆ తర్వాత ఎత్తులైనా.. చకచకా వేస్తూ.. ముందుకు సాగుతోంది. ఐదు �
Harish joins bjp: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ సిర్పూర్ కాగజ్ నగర్ లో పర్యటిం
Kamal Nath మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండోర్లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ�
Punjab urban local body elections : పంజాబ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఏడింటిలో కాంగ్రెస్ విజయం సాధించగా ఒక కార్పొరేషన్ ఫలితం తేలలేదు. గురువారం ఆ ఫలితం కూడా తేలింది. ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్లో �
ap ex minister raghuveera reddy photo viral: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఆహర్యం చర్చకు దారితీసింది. ఓ సాధారణ వ్యక్తిలా, మోపెడ్ పై ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అది కూడా పక్క
Telangana Graduates’ MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. టీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా పీవీ నరసింహారావు కూతుర్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీజేప
Puducherry కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్భవన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నార