Home » Congress
Modi in Rajya Sabha రాజ్యసభలో ఇవాళ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రత�
Maharashtra Intelligence To Probe Tweets Of Sachin: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొందరు రైతులకు సపోర్ట్ చేస్తే, మరికొందరు కేంద్రానికి మద్దతిచ్చారు. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కే
Karnataka jds members support for marriage offer : గతంలో ఆడపిల్లకు పెళ్లి చేయలంటే చెప్పులరిగిపోయేవని సామెత. కానీ ఇప్పుడు మగపిల్లలకు పెళ్లి కావటమే కష్టంగా ఉంది. ఇదిలా ఉంటే ఓ రాజకీయ పార్టీలో పనిచేస్తు వార్డు మెంబర్ అయిన చోటా మోటా నాయకుడిగా ఎదిగిన బ్రహ్మచారి యువకుడికి మరో �
Congress:2019-20లో కాంగ్రెస్కు మొత్తంగా 139 కోట్ల రూపాయలు విరాళాలుగా లభించాయి. సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నిధికి మూడు కోట్ల రూపాయలు ఇవ్వగా.. ఇదే కాంగ్రెస్ పార్టీకి లభించిన అత్యధిక విరాళం. కాంగ్రెస్ సభ్యులలో అతిపెద్ద వ్యక్తిగత దాతగా కపిల్ సిబాల
Congress Social Army : క్యాడర్లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. జాతీయస్థాయిలో పార్టీకి పునర్వైభవం సాధించేందుకు సోషల్ మీడియా వింగ్ను పటిష్టం చేస్తోంది. ఏకంగా 5 లక్షల మంది వెబ్ వారియర్స్ను నియమించనుంది. రాష్ట్రాల్లో గెలవాలన్నా, హస్తినను �
Farm Laws:ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ బుధవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రైతు మూడు కొత్త చట్టాల గురించి మాట్లాడారు. భారీగా తరలివచ్చి ఢిల్లీ బోర్డర్ లో చేపట్టిన ఆందోళన గురించి ముకుమ్మడిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్ వ�
Names:దేశవిదేశాల్లో ఎంతోమంది నియంతల పేర్లు ‘M’ అనే అక్షరంతో ఎందుకు మొదలవుతున్నాయి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఈమేరకు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. వైరల్ అవుతోంది. నియంతలను గురించి ప్రస్తావిస్తూ..
Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకట�
Congress Raitu Deeksha : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇవాళ కాంగ్రెస్ నేతలు భారీ దీక్ష చేయనున్నారు. పసుపు రైతు సమస్యల పరిష్కారానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాజీవ్ రైతు భరోసా దీక్ష తలపెట్టారు. 24 గంటల పాటు జరగనున్న దీక్షతో టీఆర్ఎస్