Congress

    అమితాబ్, అక్షయ్‌లు హీరోలు కాదన్న కాంగ్రెస్ లీడర్

    February 21, 2021 / 12:14 PM IST

    Amitabh and Akshay : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లు రియల్ హీరోలు కాదంటూ..మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా బాలీవుడ్ నటులు స�

    వయ్యరాలు కాదు..మక్కెలు విరగ్గొడుతా కంగనా ఘాటు కామెంట్స్

    February 21, 2021 / 07:49 AM IST

    Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేను రాజ్ పుత్ ని..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతా..అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా..మాజీ మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ర

    పాత కథల్లో ఉండే అహంకార రాజులాంటివాడే మోడీ

    February 20, 2021 / 10:07 PM IST

    PRIYANKA GANDHI ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో కిసాన్ మహాపంచాయత్​ కార్యక్రమానికి శనివారం హాజరైన ప్రియాంక గాంధీ…పాత కథల్లో ఉండే అహంకార రాజ�

    వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించిన పుట్ట మధు..

    February 20, 2021 / 08:42 PM IST

    lawyer Vamanrao couple murder : లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు స్పందించారు. కాంగ్రెస్‌ కుట్రలకు మీడియా తోడయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్‌ చేస్తుందా? పోలీసులు దర్యాప్తు చేస్తు�

    పుదుచ్చేరి గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం, ఇదే తొలిసారి

    February 18, 2021 / 11:04 AM IST

    tamilisai soundararajan sworn as puducherry lg: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ గురువారం(ఫిబ్రవరి 18,2021) ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిర�

    బల్దియా మేయర్ వార్ షురూ

    February 11, 2021 / 08:43 AM IST

    https://youtu.be/YOepLCo5aFs

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగు చట్టాలు రద్దు : ప్రియాంకగాంధీ

    February 10, 2021 / 08:07 PM IST

    Congress కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తెలిపారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌ లో ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున

    హిందుస్తానీ ముస్లింగా గర్వపడుతున్నా : ఆజాద్

    February 9, 2021 / 03:30 PM IST

    Azad రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇండియా ఎప్పుడూ స్వర్గం అని తాను భావిస్తుంటానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తాను పుట్టాన�

    ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి

    February 9, 2021 / 11:29 AM IST

    pm modi cry in rajya sabha: ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టారు. ఆజాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అధి

    రాహుల్ గాంధీ ప్రత్యేక పిలుపు.. ‘ఆర్మీ ఆఫ్ ట్రూత్‌’లో జాయన్ అవండి

    February 9, 2021 / 09:48 AM IST

    Rahul Gandhi: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సోమవారం న్యూ సోషల్ మీడియా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో జాయిన్ అవమంటూ పిలుపునిచ్చారు. తమ పార్టీకి చెందిన ఆర్మీ ఆఫ్ ట్రూత్ లో జాయిన్ కావాలని.. అలా చేసి పెయిడ్ ప్రచారంతో పోరాడాలని అన్నారు. ఈ మేరకు #JoinCongressSocialMedia కాంపైన్ త�

10TV Telugu News