Home » Congress
GHMC ELECTION 2020 TDP first list: జీహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల బరిలో తాము నిలుస్తున్నామంటూ
https://youtu.be/Fp7UFYiKj9o
Congress, Left parties to jointly organise programmes పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం అధిష్ఠానం వ్యూహరచన చేస్తోన్న కాంగ్రెస్…నవంబర్-23నుంచి 23 నుంచి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వామపక్�
kcr ghmc elections: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తీరుపైనా, రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారంపైనా కేసీఆర్ సీరియస్ అయ్యారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార
“Bypoll Results Show…”: Now P Chidambaram’s Truth Bombs for Congress ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 11రాష్ట్రాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిన తీరు పట్ల ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే.. క్షే
Two Congress leaders resign : జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ లో ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జీ రవి కుమార్ ఆ పార్టీకి
GHMC Elections Congress Focus : గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాభవం తర్వాత బల్దియాలో పూర్వవైభవం కోసం సర్వ శక్తులు ఒడ్డాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో �
Kapil Sibal on Congress బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం చవి చూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సొంతపార్టీపైనే కపిల్
MP congress EX mla dies: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ MLA వినోత్ డాగా దేవాలయంలో పూజలు చేస్తూనే కన్నుమూశారు. బైతుల్లో ఆలయంలో పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు వదిలారు. బైతూల్ మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి �
Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రాకర్స్ పేల్చి పర్యావరణాన్ని కాపాడాలంటూ అభిమానులకు సలహా ఇచ్చాడు. దేశమంతా దీపావళి సందర్భంగా అలా ఉండాలంటూ సూచించాడు. దీనిపై ఉదిత్ రాజ్ అదే మీనింగ్ వచ్చినా కోహ్లీని కుక్కలా పోల�