Home » Congress
Congress and TRS Clashes : నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఇరువురు కొట్టుకున్నారు. ఆర్డ
బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వీటిలో సగానికి పైగా సీట్లలో ముస్లిం జనాభానే మెజార్టీ. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఇక్కడే ఐదు సీట్లు కైవసం చేసుకుంది. అంతేకాదు మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్, ఆర్జేడీ సార�
Nitish Kumar, BJP Retain Bihar, Tejashwi Yadav’s RJD Single-Largest Party బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్�
దేశవ్యాప్తంగా కమలాలు విరబూస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయూ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కమలం జోరు కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్
congress vijayashanti: తెలుగు సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసి, లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయాలూ సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, స్థిరంగా ఒక పార్టీలో ఆమె ఉం�
[svt-event title=బీజేపీదే గెలుపు date=”10/11/2020,3:49PM” class=”svt-cd-green” ] 22రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉపఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు గెలుపు ఖాయం అయింది. మొత్తంగా బీజేపీకి 1470ఓట్ల మెజారిటీ దక్కింది. గేమ�
bjp mahaboob nagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాలంతా పాలమూరు జిల్లా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 2014కు ముందు ఆ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గానికి ఇద్దరు మ
Ahead of Bihar election result, Congress rushes observers to state మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-10,2020)వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. 38 జిల్లాల వ్య
chinna reddy: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేయడంతో పాటు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సీనియర్, సౌమ్యుడిగా పేరొందిన చిన్నారెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత స
uttam kumar reddy on fake news: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ �