Home » Congress
dubbaka byelections: ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు యమా రంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్�
Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చారు. సస్పెన్స్ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర
హత్రాస్ ఘటన బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలు Priyanka Gandhi వాద్రాను ఓ పోలీసు చేయి పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులను పట్టుకున్నారు కూడా. దీనిపై భాజపా మహిళా నేత ఒకరు తీవ్రంగా మండిపడ
GRADUATES MLC ELECTIONS: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం 2021 మార్చిలో ఖాళీ కానుంది. కానీ, ఇప్పటి నుంచే కాన్సంట్రేషన్ చేస్తున్నాయి పార్టీలు. పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అం
ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అయితే.. ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఈవీఎంలు ఉపయోగిస్తారా? లేక బ్యాలెట్ విధానంలో ఎన్నికలుంటాయా? ఉన్నతాధికారుల సమావేశంలో ఏఏ అంశాలపై చర్చిస్తారు? తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇ
Hathras gangrape case ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డ�
dubbaka bypoll.. దుబ్బాక ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కానుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. టీఆర్ఎస్ తర�
Kodandaram..తెలంగాణ రాజకీయ పేజీలో కోదండరామ్కు ఎంతొ కొంత స్పేస్ ఉంటుంది. ఉద్యమ సమయంలో జేఏసీకి చైర్మన్గా అందరినీ సమన్వయం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలానికి సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ప్రొఫెసర్ నౌకరీ నుంచి రిటైర్ కావ�
రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తరువాత, కాంగ్రెస్ ఈ బిల్లుపై దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించింది. ఈ బిల్లులో ప్రతిపాదిత చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మరియు పేదల నుంచి రెండు కోట్ల సంతకాలను సేకరించేందుకు కాంగ్రెస్ సిద్ధమ
వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 24 నుంచి దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట�