Home » Congress
Sonia Gandhi to CWC: కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై చర్చల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో, పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సోనియా గాంధీ ప్రతిపాదించారు. కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాల
దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే
tamilnadu :తమిళనాడు రెండో రాజధాని నినాదం వివాదాస్పదంగా మారింది. రెండో రాజధాని అంశంపై మంత్రుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్ నినాదాన్ని అందుకున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ త
బీజేపీ, జనసేన అధ్యక్షుల వ్యవహార శైలి అమరావతి రైతుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల చిరంజీవిని కలవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సందర్భంగా చిరంజీవి అన్న మాటలు రాజక�
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీలో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు. �
మనదేశంలో ఫేస్బుక్ వ్యవహారంపై దుమారం రేగింది.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఫేస్బుక్పై రాజకీయ రగడ జరుగుతోంది.. ఈ అంశంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.. బీజేపీ నేతల విద్వేషపూరిత �
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్ర�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలలలోపు ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించా�
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్ల�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలలలోపు ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించాల్స�