Home » Congress
అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అలాంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి రెండుసార్లు దూరమైంది. పదేపదే… తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా ప్రజలు టీఆర్ఎస్కి రెండు సార్లు పట్టం కట్టారు. ఎం
సోలిపేట రామలింగారెడ్డి మరణంలో ఖాళీ అయిన దుబ్బాకలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తామని స్పష్టం చేశ�
చౌక ధరల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇందుకు స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం భారత్కు
యువర్ఆనర్..ఈ ముద్దాయి అంటూ..కోర్టులో వాదించే లాయర్లు న్యాయస్థానాలను గౌరవిస్తున్నారా? అనే ప్రశ్నకు ఇదిగో ఇటువంటి దృశ్యాలు చూస్తే లేదని చెప్పాల్సి వస్తుంది. న్యాయస్థానం అంటే అందరికీ
కరోనా విజృంభణలోనూ రాజకీయంగా వేడి పుట్టించిన రాజస్థాన్ రాజకీయాలు ఎట్టకేలకు చల్లారాయి. తిరుగుబాట్లు.. కోర్టు మెట్లు.. కొనుగోళ్లు.. రిసార్టులు అంటూ సాగిన పొలిటికల్ డ్రామా అసెంబ్లీకి ఒక్కరోజు క్లైమాక్స్కు చేరింది. రాజస్థాన్లో రాజకీయ సంక్ష
రాజస్థాన్లో అశోక్ గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్టు కాషాయ పార్టీ ప్రకటించింది. రేపు అవిశ్వాసంపై నోటీసు ఇవ్వనుంది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్�
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతనెలలో సచిన్ పైలట్తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రా
135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్గా ఉన్న సోనియా గాంధీ పదవ
అయోధ్యపై ఎట్టకేలకు కాంగ్రెస్ మౌనం వీడింది. రామాలయ భూమిపూజ విషయంలో ఇప్పటివరకు మౌనం పాటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు. అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కర�
నలమాద పద్మావతి.. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డికి సతీమణి. కోదాడ మాజీ ఎమ్మెల్యే. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నేత. ఉత్తమ్కు రాజక