Home » Congress
రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ గొడవల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఇకపై రాజస్థాన్లో ఏ కేసునైనా నేరుగా దర్యాప్తు చేయడానికి కుదరదు. దర్యాప్తు కోసం సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. దర్యాప్తు కో
కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది. అంతర్గత పోరు కాస్తా రచ్చకు ఎక్కడంతో పార�
కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తో�
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర శుక్రవారం(జులై-17,2020) హైడ్రామా నెలకొంది. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎ
ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీ మారుతున్నారని కొందరు… మా పార్టీలోకి ఎవరు రావడం లేదని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. అసలు ప్రేం సాగర్రావు టీఆర్ఎస్లోకి
ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్ నేత సచిన్ పైలట్పై సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్ భాగస్వామిగా మారారని ఆరోపించార
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వచ్చాయని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ పునరుద్ఘాటించారు. సచిన్ పైలట్…జ్�
కొండా కపుల్స్… ఓరుగల్లు పొలిటికల్ పేజీలో తిరుగులేని సంతకం వాళ్లది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు వాళ్లకే పట్టం కట్టి.. బ్రహ్మరథం పట్టారు. హ్యాట్రిక్ గెలుపుతో మేమున్నామనే ధైర్యమిచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. పదే పదే పార్టీలు మా�
రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తనను తొలగించడంపై సచిన్ పైలట్ స్పందించారు. సత్యం పలికేవారిని పరేషాన్ చేయవచ్చు కానీ సత్యాన్ని ఓడించలేమమంటూ సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన మర�
రాజస్థాన్ లో రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలట్ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీల�