Home » Congress
ఎడారి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీలోకి జంప్ చేసి సీఎం కుర్చీలో కూర్చుందామనుకున్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ప�
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ మధ్య తెలివి బాగా ఎక్కువైపోతున్నట్టుంది. ఏ అంశం మీద ఫోకస్ పెట్టాలో తెలియక.. ఏదో ఒకటి పట్టుకొని రచ్చ చేసి.. ఆ తర్వాత డిఫెన్స్లో పడిపోతున్నారు. విభజన చట్టంలో సెక్షన్-8 అని ఒకటి ఉంటుంది. ఇది పొరుగు రాష్ట్ర ప్రజలు.. స్థాన
ఒకే పార్టీలో ఉండే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి.
కాంగ్రెస్ తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావని…రెండు, మూడు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ మాటలు వారి బానిస మనస్థత్వాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన MGNREGA( మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకంపై యూ టర్న్ తీసుకున్న మోడీకి థన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ పథకం విజన్ న�
ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివర
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చాలా విషయాల్లో తాను విభేధిస్తానని,కానీ ఫైట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని,లాక్ డౌన్ అనేది ఓ పాస్ బటన్ లాంటిదని రాహు
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రత్యేక సందేశాన్ని పంపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్యాండిల్స్ వెలిగించాలని.. లేదంటే దీపాలు, సెల్ లైట్ల వెలుతురును చూపిస్తూ 9నిమిషాలు పాటు బయటే ఉండాలని పి�