Home » Congress
dubbaka bypolls effect: దుబ్బాక ఉపఎన్నిక అన్ని పార్టీల్లో అసమ్మతి కుంపట్లు రాజేసింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో అసలు మేటర్ బయటపడింది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన నేతలు తమకు టికెట్ ఖరారు కాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక�
warangal Graduate MLC elections: వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్
కాంగ్రెస్ లీడర్ RAHUL GANDHI ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. యూపీలో హత్రాస్ వంటి ఘటనలు ఇంకెన్ని జరుగుతాయి. ఇంకెంత మంది అమ్మాయిలు బలైపోవాలని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు. దాంతో పాటు మరో దళిత బాలిక రే�
AAP’S DOUBLE DIG ON CONGRESS,BIG కాంగ్రెస్,బీజేపీలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అవినీతి విషయంలో దొందూ దొందేనని ఆప్ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్న గతనెలలో పార్లమెంట్ ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ చట్టాల విషయమై కాంగ్రెస�
komati reddy venkat reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషయంలో కేడర్ ఆగ్రహంగా ఉందనే టాక్ నడుస్తోంది. 1999 నుంచి 2014 వరకు వరసగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్న�
dubbaka bypolls: ఎన్నికల వేళ దుబ్బాకలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావులు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించా�
nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల�
tirupati loksabha bypolls: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప పోరు ఖాయమైంది. సిట్టింగ్ స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలన్న ఫార్ములా తిరుపతి విషయంలో వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీ కూ
nizamabad local body mlc bypoll : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతిని�
Would have thrown out China in less than 15 minutes… Rahul Gandhi చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందంటూ కొన్నిరోజులుగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు సరిహద్దు ఉద్ర�